పోస్ట్‌లు

మార్చి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

Ashwathama powerful warrior

చిత్రం
This image shows Ashwathama a powerful warrior in Mahabharat.⚔️ He is the son of Dronacharya Guru of the Kauravas and Pandavas and his mother Kripi. Ashwa means horse 🐎and thama means voice. He cried like a horse when he was born. He born with gem in forehead that protects from evil powers. He has powerful weapons Narayanastra, Brahmastra etc… He borns in Brahmin family but he lived like warrior. In Kurukshetra war he stands with Duryodhana side. After his father death at night he attacks Pandavas camp and killed draupadi’s son's. He uses powerful weapon against arjuna. Krishna Stoped and saved unborned child🙏.. Because of this Krishna cursed Ashwathama.Then His forehead gem was removed. People’s believe that Ashwathama was wandering earth 🌍also called Cheeranjeevi. Ashwatthama’s story teaches that too much anger and revenge can destroy person’s life.

lord durga supreme divine mother

చిత్రం
Both are the names and forms of the supreme divine mother Adi Parashakti Maa Durga. We should worship the original goddess Durga because she is the main source or main root from whom all other devis are born. Worshipping the main root completes the worship of all gods goddesses! But still you can worship any devi swaroopa because afterall in every devi Maa Durga is already present. All are same and have the common Shakti Tatva. This is the original supreme swaroopa of Maa. Jai Maa Adishakti Jagat Janani Jagadambika Sri Durga Kali Chandika. 🙏 JaiMaa❤️ Shree Durge 🙏

srimadbaghawth puranam....

చిత్రం
Vijaya : According to Srimad Bhagvat Puran ; Kumbakarna was Vijaya - gate keeper of Vaikunta. Vaikunta : Well, Vaikunta is abode of Lord Sri Hari Vishnu. Curse : A curse by Sanath Kumar turned him and his brother Jaya into Kumbakarna and Ravana. Greatest : Kumbakarna was proverbially the most powerful demon ; when he was awake. Sleeping : But, he proverbially slept for six long months per year. Ears : He had large pot (Kumbha) like ears (Karan) . Thus, he was addressed as Kumbakarna. Battle : He had a fierce battle with Lord Hanuman ji. Lord Hanuman ji wounded him and Kumbakarna in anger struck Hanuman ji with a divine spear. Enraged Hanuman ji broke his spear and hit him. Aware : Unlike his brother Ravana ; Kumbakarna knew power of Lord Rama ; Lakshmana and Hanuman. He tried hard to convince his brother to resist war with Lord Rama. Loyalty : Finally, he decided to fight for his brother against Lord Rama. He knew that he would met ...

అమ్మవారి దయ

చిత్రం
లలిత అమ్మవారు అందరి దగ్గరికి రాదు" లేదా "అందరూ ఆమెను పూజించలేరు" అని ఎందుకు అంటారంటే: 🙏 1. పూర్వజన్మ సుకృతం:- శాస్త్రాల ప్రకారం, "జన్మాంతర సహస్రేషు కృతపుణ్యైక లభ్యతే" - అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితా దేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు. 🙏 2. అమ్మవారి పిలుపు (The Calling):- మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటుంది అని అంటారు. ఎవరికైతే లలితా దేవి పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరైతే ఆమె కథలు లేదా నామాలు వినాలనుకుంటారో.. అది అమ్మవారి పిలుపుగానే భావించాలి. 🙏 3. మానసిక పరిపక్వత:- లలితా దేవి "జ్ఞాన స్వరూపిణి". అందరూ భయం భక్తితో దేవుళ్ళను పూజిస్తారు, కానీ లలితా దేవిని పూజించాలంటే మనసులో ప్రేమ, కరుణ, ప్రశాంతత ఉండాలి. రాగద్వేషాలతో నిండిన మనసులోకి అమ్మవారు ప్రవేశించదు. ఎవరైతే మనసును నిర్మలంగా ఉంచుకుంటారో, వారి దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది. 🙏 4. గురువు మరియు సంకల్పం:- కొన్నిసార్లు మనం పూజ ప్రారంభించాలనుకున్నా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. అది అమ్మవ...

మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే క్షణాల్లో ఏం జరిగేది

చిత్రం
మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే క్షణాల్లో యుద్ధం ముగిసిపోయేది కదా? ఎందుకు 18 రోజుల పాటు కోట్లాది మంది చనిపోయేదాకా యుద్ధం జరగనిచ్చాడు?" " అపరాజితః " - విష్ణుసహస్రనామాలలో ఓ అద్భుత నామం. దీనికి " ఓటమిని ఎరుగని వారు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు. భీష్ముడు అంటారు " కృష్ణుడు పాండవుల పక్షాన లేకపోతే ఈ పాండవులను అందరినీ ఒక్క బాణంతో సంహరించేస్తాను " అని. దుర్యోధనుడు కొంచెం నిష్టూరంగా మాట్లాడగానే భీష్ముడు అంటారు " ఈ రోజు అర్జునుడిని సంహరించడమో, కృష్ణుడి చేత ఆయుధం పట్టించడమో చేసి తీరుతాను " అని. ఇద్దరినీ సంహరిస్తాను అనవచ్చుగా భీష్ముడు. కుదరదు. కృష్ణుడు అపరాజితుడు. ఇక్కడో ధర్మసూక్ష్మం ఉంది. ఆయుధం పట్టనని కృష్ణుడు అలా ఎలా చేసారు అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. భీష్ముడు కృష్ణ భక్తుడు. అతను చెసిన ప్రతిజ్ఞలలో ఏదో ఒకటి నెరవేరేలా చూసే బాధ్యత కృష్ణుడిదే కదా. భక్తుల కోసం ఆయన ఓ మెట్టు దిగుతారు. విష్ణుసహస్రనామాలలో " అచలః, చలః " అని రెండు నామాలు. చలించరు, చలిస్తారు ( నియమాల నుంచి ) అని. భీష్ముడు విషయంలో చలించారు. ఇంకో ముఖ్య వ...

సుందరకాండలో ఆంజనేయస్వామికరణ గొప్ప వానరులు ఉన్నారా....

చిత్రం
సుందరాకాండలో తనకంటే ఇంకా గొప్ప వానర వీరులు ఉన్నారు అని ఆంజనేయస్వామి అన్నారు కదా. అది వినయంగా అన్న మాటా? లేక నిజంగానే ఆయనను మించిన వానర వీరులు ఉన్నారా? ఉంటే వారు ఎవరు? ఏవం గుణ గణైర్ యుక్తా యస్య స్యుః కార్య సాధకాః, తస్య సిద్ధ్యంతి సర్వేఽర్థా దూత వాక్య ప్రచోదితాః " - రామాయణం - 4:3;35 " ఎవరికైతే ఇలాంటి సకల సద్గుణాలు కలిగిన కార్యసాధకులు దూతలుగా ఉంటారో వారి పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి " అని. మొదటిసారి హనుమ రామలక్ష్మణులను కలిసినప్పుడు హనుమ మాటలకు అబ్బురపడిన శ్రీరాముడు లక్ష్మణుడితో అన్న మాటలివి. హనుమ వంటి చతురుడు దూతగా ఉంటే ఏ రాజు పనులయినా చక్కగా అయిపోతాయని. అంటే అప్పుడే శ్రీరాముడు హనుమను సీతాన్వేషణకు దూతగా పంపాలని నిర్ణయించుకున్నారు అని అర్థం అవుతూంది. అశోకవనంలో తనను కలిసిన హనుమతో సీతమ్మ అంటారు " సైన్యంతో నూరుయోజనాల సముద్రాన్ని దాటుకుని వచ్చి ఈ రాక్షసులని చంపి శ్రీరాముడు నన్ను తీసుకెడతారంటే నాకు ఏమాత్రం నమ్మకం కలగడం లేదు " అని. అంతగా బేలగా మాట్లాడిన నిస్సహాయ స్త్రీకి ధైర్యం చెప్పడం మాటలా ఎవరికయినా. అది ఒక్క హనుమకే సాధ్యం. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకస...

అమ్మవారి కీర్తి...

చిత్రం
అమ్మవారి కీర్తి అనంతం, ఇంత అని చెప్పడం కష్టం: " ఉదారకీర్తిః " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 848 వ నామం. ఉదారకీర్తిః అంటే ఉత్కృష్టమయిన విస్తరించిన కీర్తి గలవారు అమ్మవారు అని. ఉత్ అంటే ఉత్కృష్టమయిన. అర అంటే విస్తరించిన అని అర్ధం. అరవిరిసిన పువ్వు అంటే బాగా విచ్చుకున్న/విస్తరించిన పువ్వు. అసలు కీర్తి ఎవరికి ద్రక్కుతుంది. సమాజానికి పనికివచ్చే మంచిపనులు చేసేవారికి. అమ్మవారి కన్నా అర్హులు ఎవరు ఉదారకీర్తికి. జీవుల ఆనందంకోసం మానసిక ప్రశాంతతకోసం ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు అమ్మవారు. రకరకాల వృక్షాలు, పువ్వులు, ఫలాలు, పక్షులు, జంతువులు, జలపాతాలే కాకుండా చక్కటి గాలి, నీరు, తృణధాన్యాలు సమకూరుస్తున్నారు. అందుకే కృతజ్ఞతగా అమ్మవారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో " కీర్తనలు " చేసారు/చేస్తున్నారు మహాకవులు/వాగ్గేయకారులు. అమ్మవారి గుణగణాలు అద్భుతం కనుకే కీర్తనలు అన్నీ అంత అద్భుతంగా ఉంటాయి. కీర్తన పాడితే చాలు అమ్మవారు మురిసిపోతారు. మూకశంకరులు మూగవాడు. కామాక్షీదేవి అనుగ్రహంతో మాటవచ్చి అమ్మవారిని కీర్తిస్తూ 500 శ్లోకాలు ఆసువుగా చెప్పారు. అది మూకపంచశతిగా ప్రసిద్...

నెలరోజులు చిలకడదుంపలు తింటున్నారా????

చిత్రం
  నెలరోజులు చిలగడదుంపలు తిని చూడండి.. ఏమవుతుందో మీరే చెప్పండి! భూమిలో పండే అనేక ఆహారాలు మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అటువంటి ఆహారాలలో చిలకడదుంప ఒకటి. అయితే  చిలకడదుంపలను  ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు . నెలరోజులపాటు ప్రతిరోజు చిలకడదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. చిలకడ దుంపలతో బరువుకు చెక్ చిలకడదుంపలలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయని ప్రతిరోజు చిలకడదపలను మితంగా తీసుకుంటే అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. చిలకడదుంపలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి కడుపు నిండిన భావన కలిగిస్తుందని, ఇది అతిగా తినడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గాలని భావించే వారికి చిలగడ దుంప గొప్ప ఆహారం అని చెబుతున్నారు. షుగర్ నియంత్రణకు చిలకడ దుంపలు అంతేకాదు చిలకడదుంపలలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణకు చిలకడదుం...

వేదవ్యాసునికి శుక్ర మహర్షి పుత్రునిగా ఎలా జన్మించేను

చిత్రం
వేదవ్యాసునకు శుక మహర్షి పుత్రునిగా ఎలా కలిగెను? వేదవ్యాసులు ఓ రోజు గంగానదీతీరాన స్నానానికి వెడుతూ ఓ పక్షులజంటను చూసి ఆశ్చర్యపోవడం జరిగింది. అప్పుడే గ్రుడ్డులోంచి బయటకు వచ్చిన పిల్లలనోటికి ఎక్కడనుంచో తీసుకువచ్చిన ఆహారాన్ని అందిస్తున్నాయి పక్షులు. పిల్లలు ఎర్రటినోళ్ళతో కిచకిచమని అరుస్తున్నాయి. " ఎంత అద్భుతంగా ఉంది, పక్షులే సంసారంలోని మధురానుభూతులను ఇలా ఆనందిస్తూంటే మనుషులగురించి ఎక్కువ ఆలోచించవలసిన అవసరమేముంది " అని అనుకున్న వ్యాసులవారికి కూడా ఓ కొడుకును పొందాలనే కోరిక కలిగింది. శుకజననం జరిగింది. వ్యాసర్షి శుక్రుడిని కూడా పెళ్ళిచేసుకుని సంతానాన్ని పొందమంటారు. శుకుడు " ససేమిరా " అనడంతో జనకమహారాజు వద్దకు వెళ్ళి జీవిత సత్యం తెలుసుకోమంటారు. సరే అని శుకుడు వెళ్ళేసరికి జనకుడు సభా కార్యక్రమాలు చేస్తూంటారు. ఇంతగా మామూలు పనుల్లో మునిగిపోయిన ఈయనేం తత్త్వం చెబుతాడు అనుకుని శుకుడు వెళ్ళిపోతూంటాడు. అప్పుడు జనకుడు శుకుడిని పిలిచి కూర్చోబెట్టి విషయం తెలుసుకుని దూరంగా నృత్యప్రదర్శన జరుగుతూన్నచోట కాపలాగా ఉన్న భటుడిని పిలిపిస్తాడు. భటుడితో " అందరూ నృత్యాలు, కీర్తనలు అద్భుతంగా ఉన్న...

శ్రీలంక అనే పేరు అధికారకంగా ఎలా వచ్చింది

గుప్తుల కాలంలో, బహుశా క్రీ.శ. 4వ లేదా 5వ శతాబ్దంలో, సాకేత నుండి అయోధ్యగా పేరు మార్చబడింది."శ్రీలంక" అనే పేరు అధికారికంగా 1972లో దేశం రిపబ్లిక్‌గా మారినప్పుడు స్వీకరించబడింది, రామాయణం లో చెప్పిన అయోధ్య , లంక లు ఎక్కడ ఉన్నాయి? అత్రి మహాముని అగస్త్యునికి కార్తీక పురాణం చెప్పారు. దానిలో 21,22,23 అధ్యాయాలు పురంజనోపాఖ్యానం. పురంజన చక్రవర్తి రాజ్యానికి రాజధాని అయోధ్య. వశిష్టుడు " కార్తీకమాస వ్రతం చేసి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందమని " పురంజనుడికి సలహా ఇచ్చారు. రాజమహేంద్రవరం రాజమండ్రి అయి మళ్ళీ మన అదృష్టం కొద్దీ రాజమహేంద్రవరం అయింది. అలాగే లంక కొలంబో అయి శ్రీలంక అయింది. వారు మనలా కాదు, దేశభక్తులు. మళ్ళీ పూర్వనామంకి శ్రీ చేర్చి గౌరవించుకున్నారు. మనం విదేశీయులు పెట్టిన ఇండియా నామాన్నే కొనసాగించుకుందాం. విదేశీ భక్తిని ఎలుగెత్తి చాటుదాం. శుభమస్తు

రామాయణం రాయాలని రాజు రాయిపించుకుండా. అసలు కథ రామాయణం

చిత్రం
అయోధ్య లో రామాయణం రాయగలిగే ఋషులు లేరా అప్పట్లో? ఒక అప్పటి బందిపోటు అయిన వాల్మీకి కి ఆ అవకాశం వరించడం లో రాజ ఆజ్ఞ లో రహస్యం ఏమిటి ? రామాయణం అంటే ఎవరో రాజు డబ్బులిచ్చి రాయించుకున్న బయోగ్రఫీ / జీవిత చరిత్ర కాదు. ఓ రచయిత పనిగట్టుకు ఇంటర్వ్యూ చేసి రాయలేదు. రామాయణం రాయటానికి కావలసిన తపస్సు వాల్మీకి మహర్షి చేసారు. కొన్ని వందలు కాకపోతే కొన్ని వేల యేళ్ళు. తపస్సు చేసి హృదయానికి తగిన పవిత్రత చేకూర్చుకున్నా కానీ రామాయణం గురించి రాసే అవకాశం వారికి కలుగలేదు. ఒకనాడు శిష్యులతో కలిసి మధ్యాహ్న స్నానానికి వెళ్తే , ఒక బోయవాడు రెండు క్రౌంచపక్షులజంటలో ఒకదానిని పడగొడతాడు. అప్పుడు వాల్మీకి మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|   యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||   అంటారు. దానర్థం లౌకికంగా చూస్తే "వర్రె న్నీ బోయవాడా, కలిసి వున్న క్రౌంచపక్షులను కొట్టి చంపుతావురే, నువ్వు ఎక్కువ రోజులు బ్రతికి వుండవు ఫో!" అని. యదార్థంగా ఇదే అంటారు. దీనిని మరోలా మరోలా వివరించగలను కానీ, అవన్నీ అర్థం చేసుకునే బుఱ్ఱ మీకు వుందని నేను అనుకోవట్లేదు (ఈ ప్రశ్నను బట్టి). ఈ ప్రశ్నకు ఇంత matter చాలు. జరిగ...

ఇసుక నీపేశారు. ఆ గుడి కథ తెలుసుకోండి

చిత్రం
ఇసుక నింపేశారు.. వందేళ్ళ పాటు మూసేశారు.. ఇప్పుడు తెరుస్తున్నారు.. ఏమిటా గుడి కథ! ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వంద సంవత్సరాల పాటు ఆ గుడిని మూసేశారు. కనీసం అటువైపు ఎవరిని వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ గుడిని భారత పురావస్తు శాఖ తెరవడానికి సిద్ధమవుతోంది. వంద సంవత్సరాల పాటు మూసివేసిన ఆ గుడిని ఇప్పుడు ఎందుకు తెరుస్తున్నారు.. ఇన్ని సంవత్సరాలపాటు ఎందుకు మూసివేశారు.. అందులో ఏమైనా రహస్యం ఉందా.. అనంత పద్మనాభ స్వామి ఆలయం మాదిరిగా నేల మాలిగలు ఏమైనా ఉన్నాయా?  ఆతీంద్రియ శక్తులు  ఏమైనా నిక్షిప్తమై ఉన్నాయా.. ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. మనదేశంలో పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. జాబితాలో ముందు వరుసలో ఉంటుంది కోణార్క్ సూర్య దేవాలయం. ఇక్కడ సూర్యుడికి నిత్యం విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దానికి చెందినది. ఈ అద్భుతమైన కట్టడం 1900 కాలం నాటికి పూర్తిగా బలహీనమైపోయింది. ఆలయం పైకప్పు నుంచి రాళ్లు ఊడి పడిపోయాయి. గోడలకు పగుళ్లు వచ్చాయి. దీంతో నాటి బ్రిటిష్ అధికారులు 1903 కాలంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆలయం కూలిపోకుండా ఉండడానికి లోపల భాగంలో ఇస...

విభీషణుడికి వినాయకుడి పరీక్ష.. పూర్తి కథ తెలుసుకోండి

చిత్రం
విభీషణుడికి వినాయకుడి పరీక్ష విభీషణుడికి వినాయకుడి పరీక్ష రామ రావణ యుద్ధంలో చివరకు రావణుడు హతమయ్యాడు. రావణుడి అంత్యక్రియల తర్వాత రాముడు విభీషణుడిని లంకకు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత యుద్ధంలో తనకు సాయం చేసిన సుగ్రీవ ఆంజనేయ, అంగదాది వానర ప్రముఖులను, విభీషణుడిని వెంటబెట్టుకుని సీతా లక్ష్మణ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు.అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.పట్టాభిషేకం పూర్తయిన తర్వాత కొన్నాళ్లు రాముడి ఆతిథ్యం స్వీకరించిన వారంతా తమ తమ నెలవులకు తిరిగి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో తనకు సహకరించిన వానర ప్రముఖులందరికీ రాముడు  స్వర్ణాభరణాలు  సహా అనేక విలువైన కానుకలను ఇచ్చి సాగనంపాడు.రావణుడికి సోదరుడై ఉన్నప్పటికీ, యుద్ధంలో తన పక్షాన నిలిచిన విభీషణుడికి సాగనంపేటప్పుడు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నాడు. అందుకని తమ ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడికి శ్రీరంగనాథుడి విగ్రహాన్ని అందిస్తూ, 'విభీషణా! ఇది మా ఇలవేల్పు శ్రీరంగనాథుడి విగ్రహం. నీ రాజ్యానికి శ్రీరంగనాథుడి అనుగ్రహం ఉండాలని దీనిని నీకు ఇస్తున్నాను. నీ ప్రయాణ...

రావణాసురుడిని బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు?

చిత్రం
రావణాసురుడిని బ్రాహ్మణుడు అని ఎందుకు అంటారు? 🕉️ రావణుడు వర్ణం ద్వారా బ్రాహ్మణుడు : ~ రావణుడు పులస్త్య మహర్షి మనవడు. పులస్త్య మహర్షి బ్రహ్మ యొక్క మానస పుత్రులలో ఒకరు - సప్తర్షులలో ఒకరు. ఇది రావణునికి బ్రాహ్మణ వంశం ఉన్నట్లు చూపిస్తుంది. ~ రావణుడి తండ్రి విశ్రవస్సు కూడా మహర్షి - పులస్త్యుని కుమారుడు. విశ్రవస్సు పండితుడు, తపస్వి, బ్రాహ్మణుడు. అతను వేద విద్యలో నిష్ణాతుడు.~ ప్రాచీన భారతీయ సంప్రదాయంలో పితృ వంశంద్వారా వర్ణం నిర్ణయించబడేది. కాబట్టి, రావణుడికి బ్రాహ్మణ వంశం వస్తుంది. 🕉️ రావణుడి బ్రాహ్మణ లక్షణాలు 🪔విద్వాంసుడు మరియు పండితుడు : రావణుడు అసాధారణ పండితుడు. అతను నాలుగు వేదాలు, షడ్దర్శనాలు, 64 కళలు నేర్చుకున్నాడు. తన కాలంలో అత్యంత విద్వాంసుడుగా పేరు పొందాడు. 🪔శివతాండవ స్తోత్రం : రావణుడు రచించినదని భావిస్తారు. ఇది అతని వేద విద్య, సంస్కృత పాండిత్యాన్ని చూపిస్తుంది. 🪔జ్యోతిష్యం, ఆయుర్వేదం, రాజనీతి, సంగీతం, యుద్ధ విద్యలు అన్నింటిలో నిష్ణాతుడు. "రావణ సంహిత" అనే జ్యోతిష్య గ్రంథం అతను రచించినట్లు చెప్తారు. 🪔బ్రాహ్మణ తపోగుణం : రావణుడు ...

మహాభారతం నిజంగా జరిగింది. ద్వారకా గురించి మరిన్ని ముఖ్యమైన విషయాలు #ద్వారకా

చిత్రం
మహాభారతం కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు, అది భారతదేశ చరిత్రలో ఒక భాగమని నమ్మడానికి శాస్త్రీయంగా మరియు పురావస్తు పరంగా కొన్ని బలమైన ఆధారాలు ఉన్నాయి. అయితే, ఇది పూర్తిగా నిజమని నిరూపించడానికి మరిన్ని పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని కీలక ఆధారాలు : 1. పురావస్తు ఆధారాలు (Archaeological Evidence) ద్వారక నగరం: గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలో కనుగొన్న పురాతన నగరం మహాభారతంలో వివరించిన ద్వారకను పోలి ఉంది. సముద్ర గర్భంలో దొరికిన రాతి నిర్మాణాలు, కోట గోడలు సుమారు 5,000 - 9,000 ఏళ్ల నాటివని పరిశోధకులు భావిస్తున్నారు. హస్తినాపుర త్రవ్వకాలు: బి.బి. లాల్ అనే పురావస్తు శాస్త్రవేత్త నేతృత్వంలో హస్తినాపూర్ పరిసరాల్లో జరిపిన త్రవ్వకాల్లో 'పెయింటెడ్ గ్రే వేర్' (PGW) అనే ప్రత్యేకమైన కుండలు, ఇనుప ఆయుధాలు లభించాయి. ఇవి మహాభారత కాలానికి చెందినవని కొందరి అభిప్రాయం. సినౌలి (Sanauli) త్రవ్వకాలు: ఉత్తరప్రదేశ్‌లోని సినౌలిలో ఇటీవల జరిపిన త్రవ్వకాల్లో యుద్ధ రథాలు, రాగి కత్తులు, శిరస్త్రాణాలు లభించాయి. ఇవి ఆ కాలంలో ఉన్న యుద్ధ సంస్కృతికి బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 2. ఖగోళ...

శ్రీరామునికి సోదరి ఉందా????

చిత్రం
శ్రీరాముడికి సోదరి ఉందా? దశరథుని నలుగురు కుమారులకూ తెలియని రహస్యం! భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు త్రేతాయుగంలో శ్రీ మహా విష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. అందుకే, ఈ యుగం ఆదర్శాలు, విలువల యుగంగా పరిగణించడం జరుగుతుంది. ఈ యుగంలో శ్రీరాముడు తన  జీవితంలో  అనేక అద్భుత కార్యాలను నిర్వహించాడు. వ్యక్తిత్వంలో నేటి కుటుంబంలోని ప్రతీ వ్యక్తి కూడా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు చెబుతారు. శ్రీరాముడి జీవిత చరిత్ర దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. రామాయణం, రామచరిత మానస్ వంటి పవిత్ర గ్రంథాలు రాముడి మొత్తం జీవితాన్ని వివరిస్తాయి. రామాయణంలోని అన్ని పాత్రల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దశరథుడికి ముగ్గురు భార్యలు, నలుగురు కుమారులు ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. దశరథుడికి కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే ముగ్గురు భార్యలు ఉన్నారు. ఇక, నలుగురు కుమారులు శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఉన్నారు. ఇక్కడి వరకు అందరికీ తెలుసు. కానీ, శ్రీరాముడికి శాంత అనే సోదరి కూడా ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రామాయణంలోనూ శాంత గురించి చాలా అరుదుగా ప్రస్తావించారు. నలుగురు సోదరులలో శాంత అక్క. రా...

విష్ణువు శుక్రచార్యుని తల్లిని చంపారా

చిత్రం
విష్ణువు శుక్రాచార్యుని తల్లిని చంపాడు, మరియు ప్రతీకారంతో, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు అయ్యాడు! శుక్రాచార్యుడి గురించి అందరూ విన్నారు. ఆయన రాక్షసుల గురువు అని అందరికీ తెలుసు, కానీ ఆయన నిజమైన మూలాలు చాలా తక్కువ. ఈ రోజు మనం ఆయన నిజమైన గుర్తింపును వెల్లడిస్తాము మరియు ఆయన ఋషి నుండి అసురుల గురువుగా ఎదిగిన కథను చెబుతాము. శుక్రాచార్యుడు తొమ్మిది గ్రహాలలో (నవగ్రహాలు) ఒకటైన శుక్ర గ్రహంతో సంబంధం ఉన్న ఋషి. అతను గొప్ప ఋషి భృగువు కుమారుడు. ఒకప్పుడు, భూమిపై ఉన్న ఋషులందరూ త్రిమూర్తులలో - బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులలో - ఎవరు సర్వోన్నతులో నిర్ణయించే బాధ్యతను భృగువుకు అప్పగించారు. శుక్రాచార్యుడు అంత ప్రసిద్ధ ఋషి కుమారుడైనప్పటికీ, రాక్షసులకు గురువుగా ఎలా మారాడు? భృగు రుషికి ఇద్దరు భార్యలు ఉన్నారని కథ చెబుతుంది: మొదటిది దక్షుని కుమార్తె, రెండవది ఖ్యాతి, ఆమెకు శుక్రాచార్యుడు అనే కుమారుడు ఉన్నాడు. శుక్రాచార్యుడు శుక్రవారం నాడు జన్మించాడు, అందుకే ఆ రోజుకు అతని (శుక్రావర్) పేరు పెట్టారు. అతని తండ్రి అతన్ని అంగీరస ఋషి వద్ద చదువు చెప్పడానికి పంపాడు. బ్రహ్మదేవుని మనస్సులో పుట్టిన ...

భార్యభర్తలు శిల్పలా రూపంలో

చిత్రం
వారు భార్యాభర్తలు మరియు ఒకరినొకరు ప్రేమగా ప్రేమిస్తారు. దీని అర్థం ఏమిటో మీ తల్లిదండ్రులు మీకు నేర్పించలేదా? అటువంటి శిల్పాలను తయారు చేసిన శిల్పులు (ముఖ్యంగా గొప్ప శిల్పి రామచంద్ర కులచార) రాసిన పురాతన శిల్ప ప్రకాశ గ్రంథం నుండి: “ఈ సందర్భంలో, శృంగార శిల్ప ఫలకాల యొక్క హేతువును వినండి; శిల్పులలో స్వీకరించబడిన సంప్రదాయం ప్రకారం నేను వాటిని వివరిస్తాను. కామమే ప్రపంచ ఉనికికి మూలం. పుట్టినదంతా కామ నుండి ఉద్భవించింది, అది కూడా కామ ద్వారానే ఆదిమ పదార్థం మరియు అన్ని జీవులు చివరికి కరిగిపోతాయి. శివుడు మరియు శక్తి అనే అభిరుచి లేకుండా, సృష్టి ఒక కల్పన తప్ప మరొకటి కాదు. కామ క్రియాశీలత లేకుండా పుట్టుక నుండి మరణం వరకు ఏదీ జరగదు. శివుడు గొప్ప లింగంగా వ్యక్తమవుతాడు; శక్తి యొక్క ముఖ్యమైన రూపం యోని. వారి పరస్పర చర్య ద్వారా మొత్తం ప్రపంచం ఉనికిలోకి వస్తుంది; దీనిని కామ యొక్క కార్యాచరణ అంటారు. అధికారిక గ్రంథాలలో కానానికల్ శృంగార కళ అనేది విస్తృతమైన విషయం; వారు చెప్పినట్లుగా, శృంగార చిత్రాలు లేని ప్రదేశం దూరంగా ఉంచవలసిన ప్రదేశం. తాంత్రిక అధికారం ద్వారా, అటువంటి ప్రదేశాలు తక్కువ స్థాయిగా పరిగణించబడతాయి మరియు ...

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకుందాం

చిత్రం
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు చెప్పినవి జరిగినవి 1)చల్లకంటే కల్లునే గొప్పదిగా భావిస్తారు 2)వావివరుసలు మార్చిపోతారు. 3)వర్ణవ్యవస్థ నాశనమవుతుంది 4)భర్తలను భార్యలు ఏలుతారు 5)రాజరికాలు నశిస్తాయి ,ప్రజలే ప్రభువులవుతారు 6)తిరుపతి పెద్ద పట్టణమవుతుంది 7)ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు 8)చీమకుర్తి,బెజవాడ లు మహా పట్టణాలవుతాయి 9)ఉత్తములైన వారు అల్పులకు దాసీతనము చేస్తారు 10)కాముకత్వము పెరుగుతుంది 11)భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారు 12)మాచర్ల రాజులు మాధవతి కారణంగా సమస్తము సమసిపోదురు 13)కోటి విధ్యలున్న కూడులేక మాడిపోతారు 14)సర్వవస్తువులూ కల్తీ అవుతాయి 15)భర్తలను భార్యలూ,భార్యలను భర్తలూ ధనం కోసం వేపుకు తింటారు 16)ముండమోపులు ముత్తైదువులవుతారు 17)నీటిని కొనుగోలుచేస్తారు 18)ఎడ్లూ,దున్నపోతులూ లేకుండా బండ్లు నడుస్తాయి. 19)మానవులు పక్షుల్లా ఎగురుతారు. ఇక జరగాల్సినవి 1)తిరుపతికి వెళ్లే అన్ని దారులూ మూసుకుపోతాయి 2)వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారు 3)క్రిష్ణా నది మధ్యలో బంగారు రధం బయటపడుతుంది.అది చూసి ప్రజలు కన్నులు పోగొట్టుకుంటారు 4)శ్రీశైల మల్లిఖార్జునుడు భక...

7000 సంవత్సరాలనుండి కథ

చిత్రం
  రామసేతు వయసు ఇప్పటివరకు 7000 ఏళ్లు దాని నిర్మాణం తర్వాత అయోధ్యాన్ని 11000 యేళ్ళు పాలించాలి కానీ ఇప్పుడు రాముడు అయోధ్యలో లేడు 7000+11000=18000 రాముడు భవిష్యత్తు కి వెళ్ళిపోయాడు? 7000 సంవత్సరాల కధ చెప్పినది ఎవరు బాబూ. విదేశీయులా, మన కుహనా మేధావులా?. మన కుహనా మేధావులు అయితే ఆలోచించడం దండగ. వాళ్ళకు చెవులు, బుర్ర పనిచేయవు, ఒక్క నోరు తప్ప. విదేశీయులలో కొందరు సనాతనధర్మాన్ని గౌరవించేవారు, పూజించేవారు ఉన్నారు. మనలో లేరని కాదు.మనవారికి విదేశీ మోజు ఎక్కువని ఇలా వ్రాయడం జరిగింది. ఇక విషయానికి వద్దాం. బ్రహ్మాండం బ్రద్దలయి విశ్వం ఏర్పడింది అని మన ఒక ఋషి ఒకరు చెబితే అందరు ఋషులూ నిజమేనన్నారు. భూమి పుట్టి ఇన్నేళ్ళయిందని ఋషులందరూ ఒకేమాట మీద ఉన్నారు. గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అని అందరూ ఒకేలా చెప్పారు. భూమి, చంద్రుడు తిరిగే వేగాన్ని అందరూ ఒకేలా చెప్పారు. భూమికి సూర్యుడికి మధ్య దూరం గురించి అందరూ ఒకే మాట మీద ఉన్నారు. వృక్షాలకు కూడా స్పందన, వినికిడి, ప్రాణం ఉంటుందని మన ఋషులందరూ వేల సంవత్సరాల క్రితమే చెప్పారు, ఒకే మాటమీద ఉన్నారు. ఇక విదేశీ శాస్త్రజ్ఞుల గురించి చూద్దాం: నెయ్యి నూనె తినకండి. క్రొవ్వు పెరిగి...

దేవాలయాలకి ఎందుకు వేలాలి ఎన్నో చారిత్రాత్మకమైన, పురాతనమైన దేవాలయాలు మన దేశంలోనే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఎంతో పురాతన కాలం నుంచి హిందువులు దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం చేస్తున్నారు.ఇక ఉత్సవాలు వచ్చినప్పుడైతే భక్తుల్లో ఉండే కోలాహలం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుదామా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. ఇక పండుగలు వంటివి వస్తే దేవాలయాల్లో ఉండే రద్దీ అంతా ఇంతా కాదు. అయితే నిజంగా అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్తారో తెలుసా..? మన ఇండ్లలో కూడా దేవుళ్లు ఉంటారు. దేవాలయాల్లోనూ ఉంటారు. అలాంటప్పుడు ఆలయాలకే ఎందుకు వెళ్లి దేవుళ్లను పూజించాలి..? ఇంట్లోనే ఎందుకు పూజించకూడదు..? వీటికి కారణాలు తెలుసుకుందాం రండి.ఏ ఆలయంలోనైనా ముందుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగాకే అందుకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మాణం చేస్తారు. ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠించిన చోట పాజిటివ్ శక్తి చాలా ఉంటుంది. అది గుడి ముఖ ద్వారం గుండా బయటికి వెళ్తుంది. కాబట్టి గర్భగుడికి అంతటి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. గర్భగుడిలో చాలా శక్తి ఉండడంతో అక్కడ సాక్షాత్తూ దేవుళ్లు, దేవతలు తిరుగుతారట. ఈ క్రమంలో అలాంటి పవిత్రమైన ప్రదేశంలో పాదరక్షలు వేసుకోకూడదట. అందుకే ఆలయాల్లోకి చెప్పులను అనుమతించరు. చెప్పులు వేసుకుని వెళ్లరు. ఇక దేవాలయాల్లో ఉండే గంట విషయానికి వస్తే ఆ గంటను మోగించడం వల్ల దాన్నుంచి వచ్చే ధ్వని 7 సెకండ్ల పాటు ఉంటుందట. ఈ క్రమంలో ఆ ధ్వని మన మెదడులో ఉన్న కుడి, ఎడమ భాగాలను ప్రేరిపిస్తుందట. దీంతో శరీరంలో ఉన్న 7 ప్రధాన వ్యాధి నిరోధక వ్యవస్థలు ఉత్తేజితమై, పటిష్టమవుతాయట. దీని వల్ల మనకు ఉన్న అనారోగ్యాలు నయమవుతాయట.ఆలయాల్లో ఉన్న కుంకుమను నుదుటిపై రెండు కనుబొమ్మల మధ్య ధరిస్తే దాంతో మనకు పాజిటివ్ శక్తి లభిస్తుందట. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిలను పెంచుతుందట. ఆలయాల్లో గర్భగుడిలో కర్పూరాలను వెలిగించి స్వామివార్లకు హారతులు ఇస్తారు. ఆ సమయంలో వచ్చే పొగను పీలిస్తే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాదు, హారతి వెలుగులో స్వామివార్లను దర్శించుకోవడం మంచిదట. హారతిని చేతితో తీసుకుని దాన్ని కళ్లకు అద్దుకుంటే దాని వల్ల కళ్ల దగ్గర ఉండే నాడులు ఉత్తేజితమవుతాయట. బాగా సువాసనతో కూడిన పువ్వులను ఆలయాల్లో దేవుడి పూజ కోసం ఉపయోగిస్తారు కదా. వాటి నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల మన శరీరంలో పలు నాడులు ఉత్తేజితమై వివిధ రకాల వ్యాధులను తొలగించేందుకు ఉపయోగపడతాయట.ఇక చివరిగా దేవాలయాల్లో స్వామి వార్లకు నైవేద్యాలుగా ఎక్కువగా కొబ్బరికాయ, అరటిపండ్లను పెడతారు కదా. నిజం చెప్పాలంటే వాటిలో ఎన్నో ఆరోగ్యకర రహస్యాలు దాగి ఉన్నాయి. అవి మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. వాటిని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న రుగ్మతలు పోతాయట. పైన చెప్పిన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే దేవాలయాలకు వెళ్లడం ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, ఆలయాలకు కచ్చితంగా వెళ్లాలని. దాంతో మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి

చిత్రం
ఎన్నో చారిత్రాత్మకమైన, పురాతనమైన దేవాలయాలు మన దేశంలోనే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ఎంతో పురాతన కాలం నుంచి  హిందువులు  దేవాలయాలకు వెళ్లడం, పూజలు చేయడం చేస్తున్నారు. ఇక ఉత్సవాలు వచ్చినప్పుడైతే భక్తుల్లో ఉండే కోలాహలం అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడు స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు పొందుదామా అన్నట్టు ఎదురు చూస్తుంటారు. ఇక పండుగలు వంటివి వస్తే దేవాలయాల్లో ఉండే రద్దీ అంతా ఇంతా కాదు. అయితే నిజంగా అసలు దేవాలయాలకు ఎందుకు వెళ్తారో తెలుసా..? మన ఇండ్లలో కూడా దేవుళ్లు ఉంటారు. దేవాలయాల్లోనూ ఉంటారు. అలాంటప్పుడు ఆలయాలకే ఎందుకు వెళ్లి దేవుళ్లను పూజించాలి..? ఇంట్లోనే ఎందుకు పూజించకూడదు..? వీటికి కారణాలు తెలుసుకుందాం రండి. ఏ ఆలయంలోనైనా ముందుగా విగ్రహ ప్రతిష్ఠ జరిగాకే అందుకు అనుగుణంగా ఆలయాన్ని నిర్మాణం చేస్తారు. ఎందుకంటే విగ్రహం ప్రతిష్ఠించిన చోట పాజిటివ్ శక్తి చాలా ఉంటుంది. అది గుడి ముఖ ద్వారం గుండా బయటికి వెళ్తుంది. కాబట్టి గర్భగుడికి అంతటి ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ ఎంతో శక్తి ఉంటుంది. గర్భగుడిలో చాలా శక్తి ఉండడంతో అక్కడ సాక్షాత్తూ దేవుళ్లు, దేవతలు తిరుగుతారట. ఈ క్రమంలో అలాంటి పవిత...

యజ్ఞోపవీతం, జంధ్యము సమానార్ధకాలా? కొద్దిపాటి తేడా ఏమన్నా ఉందా? లఘుశంక తీర్చుకునేటప్పుడు

యజ్ఞోపవీతం, జంధ్యము సమానార్ధకాలా? కొద్దిపాటి తేడా ఏమన్నా ఉందా? లఘుశంక తీర్చుకునేటప్పుడు చెవికి తగిలించడం చూశాను. ఈ క్రియ వల్ల ఏమన్నా పరమార్దం ఉన్నదా? (తెలుసుకోవడానికి మాత్రమే) *** సంప్రదాయాన్ని గౌరవించాలి.. పాటించాలి అనే దృక్పధంఉన్న వారి కోసం *** రెండూ ఒక్కటే… యజ్ఞోపవీతం అన్నది సంస్కృత పదం. జంధ్యం అన్నది తెలుగు వాడుకలోని మాట. " యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్…. బలమస్తు తేజః " అని శ్లోకం. యజ్ఞోపవీతం పరమ పవిత్రం అయినది అని అర్థం. లఘు శంక సమయంలోనే కాదు దీర్ఘ శంక అప్పుడు కూడా యజ్ఞోపవీతాన్ని మెడలో హారం లాగా మార్చుకుని, కుడి చెవికి చుట్టుకోమని సంప్రదాయం ఆనతి. నమ్మకం ఉండి, ఆచరించ గలిగిన వారు అలానే చేస్తారు. ఎందుకు అంటే, కుడి చెవిలో గంగ ఉంటుంది అని నమ్మిక. కొందరు అది అగ్ని స్థానం అనీ అనడం విన్నాను. మల మూత్ర విసర్జనా సమయంలో అపవిత్రం అవుతుందేమో అనే కారణంతో కుడి చెవుకి చుట్టుకోవాలని చెప్పి ఉండవచ్చు. కుడి చెవికే ఎందుకు అన్నదానికి కారణం పైన రాసాను. ఇంకో విషయం : దైవ పూజలప్పుడు యజ్ఞోపవీతం ఉపవీతి గా.. అంటే ఎడమ భుజం పైన ఉంటుంది. ఈ స్థితి నే ' సవ్యం ' అనీ అంటారు. పితృ కార్యాలప్పు...

యజ్ఞోపవీతం, జంధ్యము సమానార్ధకాలా? కొద్దిపాటి తేడా ఏమన్నా ఉందా? లఘుశంక తీర్చుకునేటప్పుడు చెవికి తగిలించడం చూశాను. ఈ క్రియ వల్ల ఏమన్నా పరమార్దం ఉన్నదా? (తెలుసుకోవడానికి మాత్రమే)*** సంప్రదాయాన్ని గౌరవించాలి.. పాటించాలి అనే దృక్పధంఉన్న వారి కోసం ***రెండూ ఒక్కటే…యజ్ఞోపవీతం అన్నది సంస్కృత పదం. జంధ్యం అన్నది తెలుగు వాడుకలోని మాట." యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్…. బలమస్తు తేజః " అని శ్లోకం. యజ్ఞోపవీతం పరమ పవిత్రం అయినది అని అర్థం. లఘు శంక సమయంలోనే కాదు దీర్ఘ శంక అప్పుడు కూడా యజ్ఞోపవీతాన్ని మెడలో హారం లాగా మార్చుకుని, కుడి చెవికి చుట్టుకోమని సంప్రదాయం ఆనతి. నమ్మకం ఉండి, ఆచరించ గలిగిన వారు అలానే చేస్తారు.ఎందుకు అంటే, కుడి చెవిలో గంగ ఉంటుంది అని నమ్మిక. కొందరు అది అగ్ని స్థానం అనీ అనడం విన్నాను. మల మూత్ర విసర్జనా సమయంలో అపవిత్రం అవుతుందేమో అనే కారణంతో కుడి చెవుకి చుట్టుకోవాలని చెప్పి ఉండవచ్చు. కుడి చెవికే ఎందుకు అన్నదానికి కారణం పైన రాసాను.ఇంకో విషయం : దైవ పూజలప్పుడు యజ్ఞోపవీతం ఉపవీతి గా.. అంటే ఎడమ భుజం పైన ఉంటుంది. ఈ స్థితి నే ' సవ్యం ' అనీ అంటారు. పితృ కార్యాలప్పుడు కుడి భుజం మీదికి మార్చుకోవాలి. దీన్ని ' ప్రాచీనావీతి ' అంటారు. ' అపసవ్యం ' అనీ అంటారు. మనుష్య కార్యాలప్పుడు ' నివీతి ' గా అంటే మెడలో హారం లాగా ధరిస్తారు.

యజ్ఞోపవీతం, జంధ్యము సమానార్ధకాలా? కొద్దిపాటి తేడా ఏమన్నా ఉందా? లఘుశంక తీర్చుకునేటప్పుడు చెవికి తగిలించడం చూశాను. ఈ క్రియ వల్ల ఏమన్నా పరమార్దం ఉన్నదా? (తెలుసుకోవడానికి మాత్రమే) *** సంప్రదాయాన్ని గౌరవించాలి.. పాటించాలి అనే దృక్పధంఉన్న వారి కోసం *** రెండూ ఒక్కటే… యజ్ఞోపవీతం అన్నది సంస్కృత పదం. జంధ్యం అన్నది తెలుగు వాడుకలోని మాట. " యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్…. బలమస్తు తేజః " అని శ్లోకం. యజ్ఞోపవీతం పరమ పవిత్రం అయినది అని అర్థం. లఘు శంక సమయంలోనే కాదు దీర్ఘ శంక అప్పుడు కూడా యజ్ఞోపవీతాన్ని మెడలో హారం లాగా మార్చుకుని, కుడి చెవికి చుట్టుకోమని సంప్రదాయం ఆనతి. నమ్మకం ఉండి, ఆచరించ గలిగిన వారు అలానే చేస్తారు. ఎందుకు అంటే, కుడి చెవిలో గంగ ఉంటుంది అని నమ్మిక. కొందరు అది అగ్ని స్థానం అనీ అనడం విన్నాను. మల మూత్ర విసర్జనా సమయంలో అపవిత్రం అవుతుందేమో అనే కారణంతో కుడి చెవుకి చుట్టుకోవాలని చెప్పి ఉండవచ్చు. కుడి చెవికే ఎందుకు అన్నదానికి కారణం పైన రాసాను. ఇంకో విషయం : దైవ పూజలప్పుడు యజ్ఞోపవీతం ఉపవీతి గా.. అంటే ఎడమ భుజం పైన ఉంటుంది. ఈ స్థితి నే ' సవ్యం ' అనీ అంటారు. పితృ కార్యాలప్పు...